Home » NRI Latest News
ఛార్లెట్లోని తానా నాయకులు పైన్విల్లోని చర్చికి ఫుడ్ డొనేషన్ చేశారు. తానా నాయకులు అంతా కలిసికట్టుగా 75 బ్యాగుల నిత్యావసర సరుకులను, అలాగే 400 ఫుడ్ కాన్స్ను విరాళంగా సేకరించి అందించారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ (BAE), రియల్టర్ నాగరాజ్ అన్నయ్య & APEX కన్సల్టింగ్ సర్వీసెస్తో కలిసి నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
అమెరికాలోని డాలస్ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెల నెలా తెలుగువెన్నెల’ 227వ సాహిత్య సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఫాదర్స్ డేను పురస్కరించుకుని తానా మిడ్ అట్లాంటిక్ సంఘం నాన్నతో నడక ఈవెంట్ను జూన్ 21న, పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్లో నిర్వహించింది.
ఆగస్టులో జరగనున్న తెలుగు సాంస్కృతిక సమితి (TCA) స్వర్ణోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సంస్థ ప్రతినిధులు కాన్సుల్ జనరల్ డీసీ మంజునాథ్ను ఆహ్వానించారు.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి.
అమెరికాలోని డాలస్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు.
తానా-పాఠశాల ఆధ్వర్యంలో అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సంలో ఆయన పాల్గొన్నారు.