Home » NRI Latest News
జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సహకారంతో, సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
దివ్యాంగులైన భారతీయ చిన్నారులకు ఔట్రీచ్ ఖతర్ సంస్థ అండగా నిలుస్తోంది. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేస్తోంది.
ఖతర్ నుంచి వచ్చిన ఎన్నారై పంచిత ధర్మరాజు యాదవ్ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రజలు విజ్ఞులని, అభివృద్ధి ఎజెండాను అర్థమయ్యే రీతిలో వివరిస్తే గెలిపిస్తారని ఆయన అన్నారు.
ఖతర్లోని తెలుగు ఇంజనీర్ల ఫోరం ఆవకాశాలు, అనుభవాలు, అభ్యర్థులకు మధ్య గత నాలుగు సంవత్సరాలుగా ఒక వారధిగా వ్యవహరిస్తోంది. యం.ఇ.పి, యు.డి.పి.ఎ గుర్తింపునకు సంబంధించి చట్టపరమైన సమస్యను పరిష్కరించడంలో తెలుగు ఇంజనీర్ల ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రవాసీయులలో పురస్కారం ప్రహసనంగా మారిపోయింది. శాలువా సత్కారాలు ప్రస్తుతం విలువ కోల్పోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తన భర్త మరో మహిళను వివాహమాడి ఆంధ్రాలో తలదాచుకున్నాడని ఓ కేరళ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆంధ్రలో ఎక్కడుంటున్నాడో తెలియని అతడిని ఆచూకీని తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. దాతలు అనేక మంది ఈ కార్యక్రమంలో నిధులను అందించారు.
పంచాయతీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రవాసీయులు అనేక మంది స్వదేశానికి వచ్చారు. పక్కా వ్యూహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఇతర అభ్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు.
తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం కోలువుదీరింది. పలు సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించి తమ కార్యకలాపాలకు నాంది పలికింది. ఈ ఈవెంట్లో కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు కళా సమితి (టి.కె.యస్) సేవలను ప్రశంసిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను సగౌరవంగా సత్కరించింది. తమ సేవలకు గుర్తింపుగా వారు జ్ఞాపికలను అందుకున్నారు.