• Home » NRI Latest News

NRI Latest News

దుబాయిలో కాన్సుల్ జనరల్‌తో టీడీపీ నేత సమావేశం

దుబాయిలో కాన్సుల్ జనరల్‌తో టీడీపీ నేత సమావేశం

కాన్సుల్ జనరల్‌ డా. విష్ణువర్ధన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపీ ఎన్నార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సునీల్ బొయపాటి మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

శోభ - ప్రసాద్ రెడ్డి దంపతుల అపూర్వ సేవ

శోభ - ప్రసాద్ రెడ్డి దంపతుల అపూర్వ సేవ

అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలనే అంకితభావం, మానవతా దృక్పథం, ఉదార దాతృత్వంతో శోభ, ప్రసాద్ రెడ్డి దంపతులు భారత్‌తో పాటు అమెరికాలోనూ అనేక మంది చిన్నారులు, కుటుంబాలు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో చెరగని ముద్ర వేశారు.

దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం

దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం

ఆదివారం దుబాయిలోని ప్రవాసాంధ్ర క్రైస్తవులు ఒక చర్చిలో జరుపుకున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయస్ఫూర్తిని ప్రతిబింబించాయి.

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్‌కు 44 మంది సభ్యులు హాజరయ్యారు.

అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు

అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కొల్లా సాకేత్ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

కొల్లా సాకేత్ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం ఏర్పాటు చేసిన సాకేత్ ఫౌండేషన్ సారథ్యంలో 15వ వార్షిక 5కే వాక్ శనివారం ఫ్రిస్కో కామన్స్ పార్కులో జరిగింది.

గల్ఫ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

గల్ఫ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు.

తెలుగు సాంస్కృతిక సమితికి 50 ఏళ్లు.. హ్యూస్టన్‌లో ఘనంగా స్వర్ణోత్సవాలు

తెలుగు సాంస్కృతిక సమితికి 50 ఏళ్లు.. హ్యూస్టన్‌లో ఘనంగా స్వర్ణోత్సవాలు

హ్యూస్టన్‌లో తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమాల్లో సంస్థ 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుని, వ్యవస్థాపక బృందాన్ని ఘనంగా సన్మానించారు.

ఖతర్‌లో దాతృత్వం చాటిన ఆంధ్రా ప్రవాసీ సమాజం

ఖతర్‌లో దాతృత్వం చాటిన ఆంధ్రా ప్రవాసీ సమాజం

ఒక తెలుగు వ్యక్తి కోసం తెలంగాణ-ఆంధ్రా లేదా ఫలానా కులం ఫలానా మతం అనే వివక్ష లేకుండా ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సమాజం ఒక్కటిగా నిలిచి మానవత్వాన్ని పరిమళించింది.

ఫిలడెల్ఫియాలో ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఘన సన్మానం!

ఫిలడెల్ఫియాలో ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఘన సన్మానం!

ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం(ఆగస్టు 9వ తేదీన) పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’లో అత్యంత వైభవంగా జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి