Home » NRI News
బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 నవంబర్లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. సోమవారం మిల్వాకీలో సోమవారం జరిగిన సదస్సులో ట్రంప్కు నామినేషన్ను కూడా అందజేసింది.
ఉన్నత విద్యా కోసం యూఎస్ వెళ్లి.. ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన న్యూయార్క్లో ఆదివారం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ(TDP Alliance) కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్ఆర్ఐలు గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు, ఎన్టీయే సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
స్విట్జర్లాండ్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన భారతీయ సంతతి హిందుజా కుటుంబానికి(Hinduja family) చెందిన నలుగురికి జైలు శిక్ష పడింది. అయితే అసలేం జరిగింది. వారికి ఎందుకు శిక్ష పడిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయం కోసం అమెరికా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు.
ఏపీలో కూటమి విజయంపై అగ్రరాజ్యం అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలీస్, సెయింట్ పాల్లలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
తానా న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో హాప్కిన్టన్ బోస్టన్లో ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవత, యువత, భవిత... అనే నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా-2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది.