ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Droupadi Murmu: రాష్ట్రపతిని కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పిన మోదీ

ABN, First Publish Date - 2023-11-12T20:07:43+05:30

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

న్యూఢిల్లీ: దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీలు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన భార్య డాక్టర్ సుదేశ్ ధన్‌ఖడ్‌తో కలిసి రాష్ట్రపతిని కలిసారు.

Updated Date - 2023-11-12T20:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising