• Home » National News

National News

రాజ్యసభ ఎన్‌డీఏదే!

రాజ్యసభ ఎన్‌డీఏదే!

రాజ్యసభలో ఎన్‌డీఏ పుంజుకోనుంది. 245 స్థానాల సభలో ప్రస్తుతం పాలక కూటమికి 133 సీట్లు ఉన్నాయి. మార్చిలో పది రాష్ట్రాల్లోని 37 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో...

‘సర్’ రివిజన్‌కు సన్నాహక పనులు త్వరగా పూర్తి చేయాలి.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

‘సర్’ రివిజన్‌కు సన్నాహక పనులు త్వరగా పూర్తి చేయాలి.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సన్నాహకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ ఎన్నికల అధికారులు లేఖ రాశారు..

మోదీతో ఏఐ ఫోటోను షేర్ చేసిన మెక్రాన్

మోదీతో ఏఐ ఫోటోను షేర్ చేసిన మెక్రాన్

భారత్-ఫ్రాన్స్ మధ్య పెరుగుతున్న మైత్రీబంధాన్ని గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీతో తాను కలిసి ఉన్న ఏఐ-ఫోటోను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బుధవారంనాడు షేర్ చేశారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టెక్నాలజీని కూడా 'కాపీ-పేస్ట్' వ్యవహారంగా మార్చిందని ఆరోపించారు.

ప్రమాదకర కత్తులు అమ్మిన బ్లింకిట్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..

ప్రమాదకర కత్తులు అమ్మిన బ్లింకిట్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..

క్విక్‌ కామర్స్ సంస్థ బ్లింకిట్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మిందనే కారణంతో ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. బ్లింకిట్ స్టోర్స్‌లో ఉన్న 55 బటన్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు

భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఉద్యోగి ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తమ అపార్ట్‌మెంట్‌లో భార్యను గొంతునులిపి హత్య చేశారనే కారణంగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

గొగోయ్‌పై సీఎం ఆరోపణలు... సర్వే ఏం చెప్పిందంటే..

గొగోయ్‌పై సీఎం ఆరోపణలు... సర్వే ఏం చెప్పిందంటే..

గొగోయ్‌ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.

దుస్తులను లాగడమూ అత్యాచార యత్నమే.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఆగ్రహం..

దుస్తులను లాగడమూ అత్యాచార యత్నమే.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఆగ్రహం..

మహిళ వక్షోజాలను తాకడం, ఆమె పైజామా విప్పడానికి ప్రయత్నించడం అత్యాచారం కిందకు రాదంటూ కొన్ని రోజుల కిందట అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేయాలని నిర్ణయించింది.

అజిత్ పవార్ విమాన ప్రమాదం రోజే 75 ఫైళ్ల క్లియరెన్స్‌పై వివాదం

అజిత్ పవార్ విమాన ప్రమాదం రోజే 75 ఫైళ్ల క్లియరెన్స్‌పై వివాదం

అజిత్ పవార్ విమానప్రమాదానికి గురైన జనవరి 28న కీలకమైన అడ్మనిస్ట్రేటివ్ నిర్ణయం జరిగింది. మైనారిటీ స్కూళ్లకు సంబంధించిన 75కు పైగా ఫైళ్లను మహారాష్ట్ర మైనారిటీ శాఖ క్లియర్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి