• Home » National News

National News

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ వీడియో వైరల్..

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ వీడియో వైరల్..

మహారాష్ట్రలో భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. థానే జిల్లా భివండి, పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో స్పైడర్ మ్యాన్ వేషధారణలో అందరికీ సహాయం చేస్తున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం

భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం

రాష్ట్రపతి భవన్‌లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్‌తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు.

అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: విశ్వహిందూ పరిషత్

అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: విశ్వహిందూ పరిషత్

అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్పష్టం చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ట్రస్ట్ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక..

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక..

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు విధించింది.

నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. ఇక భారత్‌కు రప్పించడమేనా..?

నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. ఇక భారత్‌కు రప్పించడమేనా..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్‌ఆర్) తిరస్కరించింది.

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..

ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి.

ధైర్యానికి శాశ్వత నిదర్శనం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళి..

ధైర్యానికి శాశ్వత నిదర్శనం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళి..

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

లాభాల్లో దేశీయ సూచీలు.. 375 పాయింట్ల పైకి సెన్సెక్స్..

లాభాల్లో దేశీయ సూచీలు.. 375 పాయింట్ల పైకి సెన్సెక్స్..

రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు గత సెషన్‌లో విదేశీ మదుపర్లు రూ.1355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే: వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్

దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే: వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి