• Home » National News

National News

Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

Shyam Biharil Lal: బీజేపీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం

Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం

ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.

Shah Rukh Khan: షారూక్ ఖాన్ నాలుక కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత

Shah Rukh Khan: షారూక్ ఖాన్ నాలుక కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత

బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులను సజీవదహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారూక్‌ తన టీమ్ కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించలేది లేదని మీరా రాథోడ్ అన్నారు. షారూక్ పోస్టర్లకు మసిపూయడం, చెప్పులతో కొట్టడం ద్వారా తన నిరసనను తెలియజేశారు.

Indore Baby Incident: ఐదు నెలల బాలుడి ప్రాణం తీసిన 'పాలు'

Indore Baby Incident: ఐదు నెలల బాలుడి ప్రాణం తీసిన 'పాలు'

దేశంలోనే స్వచ్ఛ నగరంగా అవార్డులు పొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత తాగునీటి వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భగీరథ్‌పురలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించారు. తాజాగా ఆ నీటిని పాలలో కలిపి ఇవ్వడంతో ఐదు నెలల బాలుడు మరణించాడు.

Rahul Indor Water contamination: విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు

Rahul Indor Water contamination: విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు

భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్‌లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇండోర్‌లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు.

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం..

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Dharamshala College Case: లెక్చరర్ లైంగిక వేధింపులు..19 ఏళ్ల యువతి మృతి

Dharamshala College Case: లెక్చరర్ లైంగిక వేధింపులు..19 ఏళ్ల యువతి మృతి

కాలేజీ లెక్చరర్, ముగ్గురు విద్యార్థినీల వేధింపులకు 19 ఏళ్ల యువతి మృతి చెందింది. మానసికంగా వేదనకు గురై..దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగింది.

Karnataka Survey On EVMs: నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం

Karnataka Survey On EVMs: నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం

సర్వేలో భాగంగా 1023 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది.

BREAKING NEWS: హాస్టల్స్ నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

BREAKING NEWS: హాస్టల్స్ నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి