Home » National News
నెహ్రూ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారని, ఆ పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అర్హులని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టార్ వ్యాఖ్యానించారు
పెరుగుతున్న చలి కారణంగా ఒకటి నుంచి 8వ తరగతి పిల్లల పాఠశాలలను జనవరి 18 వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ స్కూల్స్ ఎక్కడ బంద్ ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, డీఎండీకే ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
ట్రాఫిక్ రూల్స్ విషయంలో కొత్త రూల్ వచ్చింది. ఇకపై హెల్మెట్ ధరించకుంటే వాహనదారులు ఇంధనం పొందలేరు. హెల్మెట్ ఉపయోగం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మోహన్ సింగ్ బిష్ట్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థి దుర్గేష్ పాఠక్పై గెలుపొందారు. 1998లో ఒక్కసారి మినహా ఆయన పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. తాజాగా తనకు బదులు కరవల్ నగర్ సీటును కపిల్ మిశ్రాకు కేటాయించడంపై ఆయన పార్టీపై మండిపడ్డారు.
కేజ్రీవాల్ మాయలో ఢిల్లీ ప్రజలు చిక్కుకోవద్దని బిధూరి సూచించారు. ఢిల్లీ ప్రజల కోసం అంకితమైన బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ అంటే తనకు ఎంత అంకితభావం ఉందో ప్రజల పట్ల కూడా అంతే అంకితభావం ఉందని చెప్పారు.
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే వారంలో 5 కొత్త IPOలు రాబోతున్నాయి. దీంతోపాటు 8 కంపెనీల షేర్లు జాబితా చేయబడతాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాది పాటు రూ.8,500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఈ పథకాన్ని ప్రకటించారు.