• Home » National News

National News

జ్యుడీషియల్ సర్వీస్‌కు ప్రాక్టీస్ ఏడాదే.. సుప్రీం కీలక నిర్ణయం

జ్యుడీషియల్ సర్వీస్‌కు ప్రాక్టీస్ ఏడాదే.. సుప్రీం కీలక నిర్ణయం

జ్యుడీషియల్ సర్వీస్‌లోకి ప్రవేశించడానికి ఉండాల్సిన న్యాయవాద వృత్తి అనుభవంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మూడేళ్ల ప్రాక్టీస్‌ను ఏడాదికి కుదిస్తూ సుప్రీంకోర్టు సవరణ చేసింది.

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

స్కూల్‌ ఠీక్‌ కరో కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔసా జెడ్పీ పాఠశాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి దాదా భూసేను రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!

సీటు కోసం గొడవ.. కదులుతున్న రైలు నుంచి దివ్యాంగుడిని తోసేసిన వ్యక్తి.!

ముంబై లోకల్‌ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగుల కోసం కేటాయించిన కోచ్‌లో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వ్యక్తి కదులుతున్న రైలు నుంచి కిందపడిపోయి మృతి చెందాడు.

వందేమాతర వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ నేత తీవ్ర విమర్శలు..

వందేమాతర వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ నేత తీవ్ర విమర్శలు..

జాతీయ గేయం 'వందే మాతరం' విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

‘ప్రక్షాళన’ వివాదంపై మౌనం.. కాంగ్రెస్ నేతల తీరుపై ఖర్గే అసంతృప్తి!

‘ప్రక్షాళన’ వివాదంపై మౌనం.. కాంగ్రెస్ నేతల తీరుపై ఖర్గే అసంతృప్తి!

‘ప్రక్షాళన’ వివాదంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. అగ్రనేతల ఘన నివాళి..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. అగ్రనేతల ఘన నివాళి..

భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఆయనకు అంజలి ఘటించారు.

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో ప్రారంభమైన కేసు దాదాపు 30 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో కొనసాగింది. చివరకు ఈ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్‌..

వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్‌..

వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి