Home » National News
ఉద్యోగ (హెచ్-1బీ), విద్యార్థి (ఎఫ్/ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2), ఎక్స్చేంజ్ (జే) వీసాలపై అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది..
దేశంలో 12 అంకెల ఆధార్ కార్డ్ మన గుర్తింపునకు చిహ్నంగా ఉంది. కానీ దీని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్, డేటా లీక్ వంటి మోసాల నుంచి ఆధార్ను (Aadhaar Misuse Prevention) ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ముఖ్యమంత్రి రేఖాగుప్తా గత ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జూన్లో ఆమెకు రాజ్ నివాస్ మార్గ్లోని బంగ్లా నెంబర్ 1 కేటాయించారు. మరో బంగ్లా (బంగ్లా నెంబర్ 2) కూడా ఆమెకు కేటాయించారు. అయితే అది క్యాంప్ ఆఫీసుగా ఉపయోగపడనుంది.
ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుందని రాజ్యాంగంలోని 324వ అధికరణ చెబుతోంది. 326వ అధికరణ ఓటర్ల రివిజన్ ఎక్సర్సైజ్తో అడల్ట్ ఇండియన్ సిటిజన్లకు ఓటు హక్కును తప్పనిసరి చేస్తోంది.
హైవేపై కనీస వసతులు లేకపోవడంపై తాము చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నామని ఎంఎన్ఎస్ వాషిం జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజు పాటిల్ కిడ్సే తెలిపారు. టోల్ ప్లాజా ఇంకా రెడీ కాలేదని, అయితే టోల్ ఫీస్ వసూలు మొదలుపెట్టేశారని చెప్పారు.
పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్టు పాక్ ప్రకటించుకుంది.
హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.
భారత సంతతి వ్యోమగామి శుభాన్షు శుక్లా వెనుక కనిపిస్తున్నది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్ఎస్)లోని ఓ కిటికీ. పేరు కుపోలా.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవ్వుర్ రాణా.. విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
పాకిస్థాన్తో సంబంధాలు కలిగి, ముంబై దాడుల్లో ప్రమేయమున్న అబ్దుల్ రెహమాన్ పాషా, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి 26/11 కుట్రదారులు తనకు తెలుసునని తహవ్వుర్ రాణా అంగీకరించాడు.