Home » National News
రేపు దేశవ్యాప్తంగా 2024 లోక్సభ ఎన్నికల(lok sabha election 2024) మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(air india express) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడానికి #VoteAsYouAre ప్రచారాన్ని ప్రారంభించింది.
టైమ్స్ మ్యాగజైన్ 2024లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను బుధవారం విడుదల చేసింది. జాబితాలో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా(Ajay Banga), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella), ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik), నటి అలియా భట్లకు(Alia Bhatt) చోటు దక్కింది.
ఆమె తెలంగాణలోని(Telangana) నల్గొండ(Nalgonda) ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ.. కానీ, ఇప్పుడామె యూపీ ఎన్నికల్లో(Uttar Pradesh Elections) తలపడుతున్నారు. యూపీలోని జౌన్పుర్(Jaunpur) లోక్సభ స్థానం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తెలంగాణ మహిళ ఏంటి..
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అవ్వగా.. తాజాగా కేసులో మరో కొత్త మలుపు వెలుగు చూసింది. బుధవారం రాత్రి హర్యానాలో..
పిల్లల కోసం అనేక ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ నెస్లే(Nestle) గురించి అనేక మందికి తెలుసు. అందులో సెరెలాక్(Cerelac) ఉత్పత్తి కూడా ఒకటి. అయితే ఆసియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో పంపిణీ చేసే సెరెలాక్ ఉత్పత్తుల్లో అత్యధిక స్థాయి చక్కెరను ఉపయోగించి ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్విట్జర్లాండ్లోని పబ్లిక్ ఐ అనే పరిశోధనా సంస్థ షాకింగ్ నివేదికను వెల్లడించింది.
డెమోక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరి లోక్సభ సీటుకు తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు.
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పర్యటనకు ఎన్నికల కమిషన్ బుధవారంనాడు బ్రేక్ వేసింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు కూచ్బెహర్లో గవర్నర్ తలపెట్టిన పర్యటనను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల వేళ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేకుండా దేశంగా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180కి మించి సీట్లు రావని అన్నారు.
ఎక్స్ప్రెస్ హైవేపై అత్యంత వేగంగా వెళ్తున్న కార్(car), ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్(truck)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది(accident). దీంతో కారులో ఉన్న 10 మంది మృత్యువాత చెందారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు