ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు

ABN, First Publish Date - 2023-11-21T20:11:39+05:30

ఏఏజీ పోన్నవోలు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

ఢిల్లీ: ఏఏజీ పోన్నవోలు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

"వైసీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు." బోండా ఉమ మండిపడ్డారు.

"పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి పై అభియోగాలు అంటకట్టారు. పోన్నవోలు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్నారు. న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా సుధాకర్ రెడ్డి మాటలు ఉన్నాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు." అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు.

Updated Date - 2023-11-21T20:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising