ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు

ABN, Publish Date - Dec 24 , 2023 | 04:26 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు.

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలకు చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీలో భారీ చేరికలతో సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - Dec 24 , 2023 | 04:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising