ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cyber ​​Hackers: హరిరామ జోగయ్య పేరుతో సైబర్ వల! మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన జానారెడ్డి

ABN, First Publish Date - 2023-07-11T16:03:55+05:30

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను కూడా సైబర్ కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. జోగయ్య పేరు మీద పలువురికి కేటుగాళ్లు ఫోన్లు చేశారు. డబ్బు అవసరం ఉందని.. కొంత డబ్బు పంపాలంటూ జోగయ్య అడిగినట్లుగా పలువురికి ఫోన్లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి జిల్లా: కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను (Harirama jogaiah) కూడా సైబర్ కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. జోగయ్య పేరు మీద పలువురికి కేటుగాళ్లు ఫోన్లు చేశారు. డబ్బు అవసరం ఉందని.. కొంత డబ్బు పంపాలంటూ జోగయ్య అడిగినట్లుగా పలువురికి ఫోన్లు చేశారు. వారి వలలో చిక్కుకుని మాజీ మంత్రి జానారెడ్డి (Janareddy) తొమ్మిది వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు. అలాగే రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రావు కూడా మరి కొంత సొమ్ము పంపారు. ఈ ఘటనలతో హరిరామ జోగయ్య అప్రమత్తం అయ్యారు. తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జోగయ్య బహిరంగ లేఖ రాశారు. అంతేకాకుండా ఇదే విషయంపై ఫోన్ ద్వారా పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-07-11T16:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising