Home » Cyber attack
వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్టీఓ చలాన్ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్ మోసం జరుగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది.
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు.
ఆన్లైన్ డిజిటల్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.
నువామా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులమని చెప్పి సైబర్ మోసగాళ్లు రూ.10 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్ఫోన్లకు వస్తున్న లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.
ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ పేరుతో వచ్చిన నకిలీ (ఏపీకే) ఫైల్ను డౌన్లోడ్ చేయడంతో ఓ విద్యార్థిని రూ.2,75 లక్షలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.