Home » Cyber attack
ఇన్స్టాగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగ ప్రకటన చూసిన మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.5.47 లక్షలు కోల్పోయింది.
పటాన్చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు.
అసలును పోలి ఉన్న ఫేక్ ఈ-మెయిల్ను పంపి సైబర్ నేరగాళ్లు రూ.10.11 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్ టీమ్స్ చాట్ ద్వారా ఫైనాన్స్ మేనేజర్ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు.
వాటర్ బోర్డు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైవ్ డీసీపీ టి. సాయిమనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైబర్ కాల్ సెంటర్స్పై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్ బ్యాంకు మాజీ మేనేజర్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పోర్టల్పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్స్ పేమెంట్ సిస్టమ్ హ్యాక్కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సైబర్ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్ యాప్ ద్వారా రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు.
స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్ మోసగాడు.