• Home » Cyber attack

Cyber attack

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్‌ మోసం జరుగుతోందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హుండీ లెక్కింపు ఉద్యోగాలంటూ రూ.20 కోట్ల దోపిడీ

హుండీ లెక్కింపు ఉద్యోగాలంటూ రూ.20 కోట్ల దోపిడీ

నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది.

30 శాతం లాభాలు ఆశచూపి.. రూ.12.79 లక్షలు కాజేసి..

30 శాతం లాభాలు ఆశచూపి.. రూ.12.79 లక్షలు కాజేసి..

తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు.

పెట్టుబడుల పేరుతో రూ.5.6 కోట్ల మోసం

పెట్టుబడుల పేరుతో రూ.5.6 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ డిజిటల్‌ ఫారెక్స్‌, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

‘వికసిత్ భారత్’ పేరుతో ఎమ్మెల్యే పల్లాను మోసగించిన సైబర్ క్రిమినల్స్

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజాప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో బురిడీ కొట్టించారు.

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులమని చెప్పి సైబర్‌ మోసగాళ్లు రూ.10 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.

ఆర్‌టీఓ చలాన్‌ అనుకుని...

ఆర్‌టీఓ చలాన్‌ అనుకుని...

ఆర్‌టీఓ ట్రాఫిక్‌ చలాన్‌ పేరుతో వచ్చిన నకిలీ (ఏపీకే) ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో ఓ విద్యార్థిని రూ.2,75 లక్షలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి