• Home » Cyber attack

Cyber attack

పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో రూ.5.47 లక్షలకు టోకరా

పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో రూ.5.47 లక్షలకు టోకరా

ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగ ప్రకటన చూసిన మహిళ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి రూ.5.47 లక్షలు కోల్పోయింది.

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు.

నకిలీ ఈ-మెయిల్‌ పంపి 10.11 లక్షల సైబర్‌ మోసం

నకిలీ ఈ-మెయిల్‌ పంపి 10.11 లక్షల సైబర్‌ మోసం

అసలును పోలి ఉన్న ఫేక్‌ ఈ-మెయిల్‌ను పంపి సైబర్‌ నేరగాళ్లు రూ.10.11 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత

కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత

సైబర్‌ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్‌ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ చాట్‌ ద్వారా ఫైనాన్స్‌ మేనేజర్‌ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు.

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్‌ మోసాలు

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్‌ మోసాలు

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైవ్‌ డీసీపీ టి. సాయిమనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్‌ సేవలు నిలిపివేత..

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్‌ సేవలు నిలిపివేత..

ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్స్‌ పేమెంట్ సిస్టమ్‌ హ్యాక్‌కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు.

ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి