Home » Cyber attack
ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా.. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి, అనేక మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి.
రోజురోజుకు సోషల్ మీడియా మోసాలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు స్కామర్లు బాధితుల నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లకు పైగా(రూ.62,16,79,12,50,000) లూటీ చేసినట్లు ఓ సర్వే తెలిపింది.
ఇటివల కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ ద్వారా సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఏడు మోసాలను గుర్తించిన కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPRD) వాటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
సైబర్ నేరగాళ్లు(cyber criminals) రోజురోజుకు కొత్త కొత్తగా ప్లాన్స్ వేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత మూడేళ్లలో దేశంలో 10 వేల కోట్లకుపైగా దోచుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేటుగాళ్లు ఇప్పటికే అయోధ్య రామమందిరం విరాళాల క్యూర్ కోడ్ నకిలీది తయారు చేయగా..తాజాగా తెలంగాణలో పెండింగ్ చలాన్స్ ఫేక్ వెబ్సైట్ రూపొందించారు.
కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రిజిస్ట్రేషన్కు వచ్చిన వ్యక్తుల ఖాతా నుంచి డబ్బులు మాయం చేశారు. రిజిస్టర్ కొరకు ఆధార్ ఈకేవైసీ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మిస్ అయ్యాయి. హుసేన్
పదేళ్లు దాటిన తరుణంలో ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం..
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను కూడా సైబర్ కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. జోగయ్య పేరు మీద పలువురికి కేటుగాళ్లు ఫోన్లు చేశారు. డబ్బు అవసరం ఉందని.. కొంత డబ్బు పంపాలంటూ జోగయ్య అడిగినట్లుగా పలువురికి ఫోన్లు చేశారు.
నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తీరున తమ క్రైం పంథా మార్చుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజా టెలిగ్రామ్ యాప్ పై దృష్టి పెట్టారు కేటుగాళ్లు.
కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసరికి.. దీన్ని సక్రమంగా వినియోగించుకునే వారికంటే దుర్వినియోగం చేసుకునే..