• Home » Cyber Crime

Cyber Crime

అశ్లీల వీడియోలతో మహిళలను బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడి అరెస్ట్

అశ్లీల వీడియోలతో మహిళలను బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడి అరెస్ట్

మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.

పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో రూ.5.47 లక్షలకు టోకరా

పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో రూ.5.47 లక్షలకు టోకరా

ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగ ప్రకటన చూసిన మహిళ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి రూ.5.47 లక్షలు కోల్పోయింది.

హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..

హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..

ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు సంబంధించిన అసభ్య చిత్రాలు, వీడియోలు తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు.

నకిలీ ఈ-మెయిల్‌ పంపి 10.11 లక్షల సైబర్‌ మోసం

నకిలీ ఈ-మెయిల్‌ పంపి 10.11 లక్షల సైబర్‌ మోసం

అసలును పోలి ఉన్న ఫేక్‌ ఈ-మెయిల్‌ను పంపి సైబర్‌ నేరగాళ్లు రూ.10.11 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రొమాన్స్ స్కామ్.. రూ. 24 లక్షలు మోసపోయిన వృద్ధురాలు..

రొమాన్స్ స్కామ్.. రూ. 24 లక్షలు మోసపోయిన వృద్ధురాలు..

సైబర్ నేరగాడు ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేశాడు. సైబర్ నేరగాడి మాయలో పడి.. ఆన్‌లైన్ రొమాన్స్ స్కామ్ కారణంగా ఆ వృద్ధురాలు 24 లక్షల రూపాయల డబ్బు పోగొట్టుకుంది.

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా ఓ ఫార్మా ఉద్యోగి నుంచి రూ.11.29 లక్షలు కాజేసిన సైబర్‌ మోసగాళ్లపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

127 మంది సైబర్ నేరస్తులు అరెస్ట్: టీజీసీ‌ఎస్‌బీ

127 మంది సైబర్ నేరస్తులు అరెస్ట్: టీజీసీ‌ఎస్‌బీ

127 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీ‌ఎస్‌బీ) బుధవారం వెల్లడించింది. సైబర్ మోసాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ 3.0లో భాగంగా ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.

కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత

కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత

సైబర్‌ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్‌ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ చాట్‌ ద్వారా ఫైనాన్స్‌ మేనేజర్‌ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి