• Home » Cyber Crime

Cyber Crime

కొనుగోలు చేస్తామని.. కొట్టేశారు

కొనుగోలు చేస్తామని.. కొట్టేశారు

ఓ ట్రేడింగ్‌ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్‌ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.

ప్రేమికులే లక్ష్యంగా సైబర్‌ లింకులు

ప్రేమికులే లక్ష్యంగా సైబర్‌ లింకులు

వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రేమికులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్‌ క్రిమినల్స్‌ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మహబూబాబాద్‌లో షాక్.. పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌ల చోరీ

మహబూబాబాద్‌లో షాక్.. పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌ల చోరీ

మహబూబాబాద్‌లో షాకింగ్ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బయ్యారం మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యాయి.

రూ.1.7కోట్లు హాంఫట్‌

రూ.1.7కోట్లు హాంఫట్‌

ఓ ఘరానా సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధుడిని భయపెట్టి రూ.1.7కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఎవరె ఒకరు బలవుతూనే ఉన్నారు.

 పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

ముషీరాబాద్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్‌ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ నేరాలపై చైనా ఉక్కు పాదం.. 11 మంది నేరస్థులకు ఉరిశిక్ష..

సైబర్ నేరాలపై చైనా ఉక్కు పాదం.. 11 మంది నేరస్థులకు ఉరిశిక్ష..

వేలాది కోట్ల రూపాయల స్కామ్‌లు, గ్యాంబ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడిన 11 మంది సభ్యులకు చైనా మరణ శిక్ష అమలు చేసింది. ఆన్‌లైన్ మోసాలతో పాటు పలు కేసుల్లో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు.

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను సైబర్ నేరగాళ్లు నమ్మించి భారీగా నగదు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా బాధితురాలిని మోసం చేశారు.

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో  భారీ సైబర్ మోసం..

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో భారీ సైబర్ మోసం..

సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతిలో బలయ్యాడు. మొత్తం రూ.7.75 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి