• Home » Cyber Crime

Cyber Crime

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్‌ మోసం జరుగుతోందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!

ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!

సైబర్ నేరగాళ్లు ఎల్‌పీజీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతుండటంపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పందించాయి. వినియోగదరాలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశాయి.

జూబ్లీహిల్స్ 'రిచ్ కిడ్స్' ట్రాప్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు

జూబ్లీహిల్స్ 'రిచ్ కిడ్స్' ట్రాప్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ బాలికల ట్రాప్ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక భారీ నెట్‌వర్క్ గుట్టురట్టయింది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 2.0తో పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి దాడులు నిర్వహించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహించి.. 56 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

హుండీ లెక్కింపు ఉద్యోగాలంటూ రూ.20 కోట్ల దోపిడీ

హుండీ లెక్కింపు ఉద్యోగాలంటూ రూ.20 కోట్ల దోపిడీ

నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది.

ఐపీఎల్ వేళ యువత ఆ తప్పు చేయవద్దు: డీసీపీ అరవింద్ బాబు..

ఐపీఎల్ వేళ యువత ఆ తప్పు చేయవద్దు: డీసీపీ అరవింద్ బాబు..

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌తో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తప్పుడు ప్రచారాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. వందల్లో ఫేక్‌ ప్రొఫైల్స్ తొలగింపు

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. వందల్లో ఫేక్‌ ప్రొఫైల్స్ తొలగింపు

అమాయకులను టార్గెట్ చేసి వారిని బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల వైపు మళ్లించే ప్రొఫైల్స్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌, 1,903 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్‌మెంట్లను గుర్తించి తొలగించారు.

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు

30 శాతం లాభాలు ఆశచూపి.. రూ.12.79 లక్షలు కాజేసి..

30 శాతం లాభాలు ఆశచూపి.. రూ.12.79 లక్షలు కాజేసి..

తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు.

9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీస్ ఆక్టోపస్‌ ఆపరేషన్‌

9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీస్ ఆక్టోపస్‌ ఆపరేషన్‌

హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'ఆక్టోపస్' ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 32 మంది బ్యాంకు అధికారులతో పాటు మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి