ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం

ABN, First Publish Date - 2023-11-21T18:02:46+05:30

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి టీడీపీ నేతల బృందం చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్‌గా తొలగించడం, వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది.

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి టీడీపీ నేతల బృందం చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్‌గా తొలగించడం, వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ కలిశారు.

Updated Date - 2023-11-21T18:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising