ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

ABN, First Publish Date - 2023-12-12T15:00:58+05:30

Andhrapradesh: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు.

అనకాపల్లి: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు. 2016లో టీడీపీ ప్రభుత్వం తమ భూములకు అవార్డు ప్రకటించిందని తెలిపారు. నేటికీ భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోలేదని భూ నిర్వాసితులు అన్నారు.


దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులు పూర్తిచేయడంపై లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే ప్రాజెక్టులకు భూసేకరణ చేసినపుడు చట్టప్రకారం పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని యువనేత హామీ ఇచ్చారు.

Updated Date - 2023-12-12T15:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising