ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News; మంత్రి అప్పలరాజుపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు..

ABN, First Publish Date - 2023-08-07T15:42:08+05:30

అమరావతి: అర్హత ఉన్నప్పటికి ప్రతిపక్ష పార్టీల ఓట్లను... సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి సిదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు.

అమరావతి: అర్హత ఉన్నప్పటికి ప్రతిపక్ష పార్టీల ఓట్ల (Votes)ను... సానుభూతిపరుల ఓట్లను తొలగించాలంటూ మంత్రి సిదిరి అప్పల రాజు (Minister Sidiri Appalaraju) చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఫామ్-7 ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20.50 లక్షల ఓట్లను తొలగించారని, ఏ కారణంతో ఓట్లు తొలగించారో వివరిస్తూ జాబితా ఇవ్వాలని కోరారు. మంత్రి అప్పల రాజుపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సత్వరమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-07T15:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising