• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం..  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Minister  Atchannaidu: ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్‌ రాయితీలు

Minister Atchannaidu: ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్‌ రాయితీలు

రాష్ట్రంలో ఆక్వా రంగానికి రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీలు ఇస్తున్నాం. సర్వే నంబర్ల ఆధారంగా ఆక్వా కల్చర్‌ రిజిస్ర్టేషన్లు ఈనెల 17 నుంచి చేసేందుకు చర్యలు తీసుకున్నాం...

‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న

‘నల్లతామర’ నిర్మూలనకు తక్షణ చర్యలు: మంత్రి అచ్చెన్న

మిర్చి పంటలో నల్ల తామర పురుగు నిర్మూలనకు అత్యవసర చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖను ఆదేశించారు.

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

మార్కెట్లు పడిపోవడానికి జగన్‌ ప్రచారాలే కారణం: అచ్చెన్న

రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంపై వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీశారో...

Minister Atchan Naidu: రైతులకు జగన్‌ చేసిన మేలేమీ లేదు

Minister Atchan Naidu: రైతులకు జగన్‌ చేసిన మేలేమీ లేదు

రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనలో జగన్‌ రైతులకు చేసిన మేలేమీ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం.. ఇదే మా బాధ్యత: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu: రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం.. ఇదే మా బాధ్యత: మంత్రి అచ్చెన్నాయుడు

రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని... ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Atchannaidu: పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu: పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

రైతులకు మేలు చూకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.

PM Kisan: ఆరోజే అకౌంట్లోకి రూ.7,000... కీలక ప్రకటన

PM Kisan: ఆరోజే అకౌంట్లోకి రూ.7,000... కీలక ప్రకటన

'అన్నదాత సుఖీభవ' పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 19న ఈ పథకం నిధులను సర్కార్ విడుదల చేయనుంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది.

 Minister Atchannaidu: జగన్ హయాంలో  సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి  పాల్పడ్డారు

Minister Atchannaidu: జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి