ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు.. 18న హాజరుకావాలని ఆదేశం

ABN, First Publish Date - 2023-03-16T14:57:08+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని

వైసీపీ ఎంపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ (ED) ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్‌ జైలులో ఉన్నారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎంపీ మాగుంటకు కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండే ఇదే స్కామ్‌లో గురువారం విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ అనారోగ్యం కారణాల చేత హాజరుకాలేనని తెలిపింది. దీంతో ఈనెల 20న హాజరుకావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2023-03-16T15:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising