Home » ED
హీరా గోల్డ్ నౌహీరా షేక్కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు.
ఐ బొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో కొన్ని వేల పైరసీ సినిమాలను ఉంచిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానించడంతో రంగంలోకి ఈడీ వస్తోంది.
చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. దీంతో మొత్తం 150 కోట్లకు..
ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్కల్ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి ED అధికారులు
మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ప్రత్యేక PMLA కోర్టు ముందు హాజరుపరచగా శరద్ చంద్ర టోష్నీవాల్కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా ఓ భూమి అమ్మకం వ్యవహారంలో
నోయిడా కేంద్రంగా జరిగిన రూ. 260 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ ఇది. సైబర్ నేరగాళ్లు.. పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అమెజాన్ ఏజెంట్లమని చెప్పి..
నీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ
మూడువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం, నగదు అక్రమ చలామణీ కేసు దర్యాప్తులో భాగంగా..
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..