• Home » ED

ED

Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి

Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి

షూటింగ్‌లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్‌బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు.

Enforcement Directorate: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు A1 సోనియా A2 రాహుల్‌గాంధీ

Enforcement Directorate: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు A1 సోనియా A2 రాహుల్‌గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది

Enforcement Directorate : హయగ్రీవ కేసులోకదిలిన డొంక!

Enforcement Directorate : హయగ్రీవ కేసులోకదిలిన డొంక!

హయగ్రీవ ఫార్మ్‌ అండ్‌ డెవలపర్స్‌ కేసులో కీలక వివరాలు వెలుగుచూశాయి. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.44.75 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు

Enforcement Directorate : ఎల్లుండి విచారణకురండి!

Enforcement Directorate : ఎల్లుండి విచారణకురండి!

కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.

 Kakinada Port Stake Sale : ఈడీ దూకుడు !

Kakinada Port Stake Sale : ఈడీ దూకుడు !

కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్‌ కోణంపై ఈడీ దృష్టి సారించింది.

Kakinada Port Case: రంగంలోకి ఈడీ!

Kakinada Port Case: రంగంలోకి ఈడీ!

కాకినాడ సీపోర్టులో వాటాలను కారుచౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది.

MallaReddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

MallaReddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదులందాయి. దాంతో గతేడాది జూన్‌లో ఈడీ రంగంలోకి దిగి మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలు హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

అమోయ్ కుమార్‌పై మరో కేసు నమోదు

అమోయ్ కుమార్‌పై మరో కేసు నమోదు

ఐఏఎస్ అమోయ్‌కుమార్‌పై హైదరాబాద్‌లోని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 840 మంది ప్లాట్ ఓనర్లను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అమోయ్ కుమార్ అక్రమాలపై ఇప్పటికే కోర్టుల్లో పోరాడుతున్నామని వారు తెలిపారు. అమోయ్ కుమార్‌ను ఈడీ విచారిస్తుంది.

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు.

నాగారం భూములపై ఈడీ నజర్‌!

నాగారం భూములపై ఈడీ నజర్‌!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి