Home » ED
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో ఈడీ (ED) ముందు విచారణకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) హాజరయ్యారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. గత నవంబర్లో ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం అంజన్ కుమార్ యాదవ్కు ఈ నెల 31న విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు.
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది.
బైజూస్ ఆన్లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్పై ఈడీ అధికారులు కేసు నమోదు అయ్యింది.
రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు న్యాయమూర్తి నాగ్ పాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కుంభకోణంలో మూడో అదనపు ఛార్జ్ షీట్ను ఈడీ దాఖలు చేసింది.
ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leak)లో చంచల్గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ విచారణను ఈడీ పూర్తిచేసింది.
తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Paper Leakage Case)లో ప్రధాన నిందితులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులను ఈరోజు ఈడీ విచారించనుంది.