Home » Delhi liquor scam
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆప్రోవర్గా మారనున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్గా మారారు. గత ఏడాది నవంబర్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. కాగా తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును ఆయన నేడు కోరారు.
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎప్పుడేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా..
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సేఫ్గా బయటపడినట్లేనా..? అతి త్వరలోనే కవితకు క్లీన్చిట్ కూడా వచ్చేస్తుందా..?
తెలంగాణలో బీజేపీ (TS BJP) వైఖరి మారిందా..? మునపటిలా లేకుండా ఇప్పుడు పంథా పూర్తిగా మారిపోయిందా..? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) రెండూ దగ్గరవుతున్నాయా..?
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై సైతం ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆరోపణలు చేశారు. ఆ ఇంటి ఫర్నిచర్కి అయిన ఖర్చులను తానే భరించానన్నారు. అందుకు సంబంధించిన బిల్లులున్నాయని వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ సహాయకుల కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం దాడులు జరిపింది....
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ స్కామ్ తప్పుడు కేసు అని, నిజాయితీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీపై బురద చల్లేందుకు బీజేపీ సాగిస్తున్న నిరంతరం ప్రయత్నాలో ఇదొక భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ముడుపులు తీసుకున్నట్టు కానీ, మనీ లాండరింగ్ జరిగినట్టు కానీ సాక్ష్యాలు లేవని ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలనం విషయం బయటపెట్టాడు. ఇప్పటికే పలుమార్లు లేఖలు (Letters), వాట్సాప్ చాట్లతో (Whatsapp Chat) రాజకీయ నేతల్లో వణుకు పుట్టించిన ఆయన..
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం అనుబంధ ఛార్జిషీటులో..