Home » Magunta Raghava Reddy
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను స్పెషల్ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న వారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్ను కొనసాగిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవ రెడ్డి జ్యూడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Sreenivasulu Reddy) స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, వైసీపీ యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి (Magunta Raghava Reddy) అరెస్టుతో వైసీపీ వర్గీయుల్లో..
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఒకరిద్దరితో మొదలైన అరెస్ట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.