ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kakani Govardhanreddy: చంద్రబాబు - కరువు కవల పిల్లలు

ABN, First Publish Date - 2023-07-10T14:31:33+05:30

ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఒక్క మంచిపని జరిగినా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఒక్క మంచిపని జరిగినా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Goverdhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వ్యవసాయ పరిశోధనా కేంద్ర, ల్యాబ్‌లను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చంద్రబాబు (DP Chief Chandrababu naidu) - కరువు కవలపిల్లలని వ్యాఖ్యలు చేశారు. రైతాంగ అవసరాలు తెలియని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వ్యవసాయం దండగ అన్నవ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ మీద పెట్టుబడులు పెడితే ఖర్చు తప్ప రాబడి లేదు అన్న ఏకైక సంస్కరణ కర్త టీడీపీ చీఫ్ అని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచంలో ఏకైక చాంపియన్ అవార్డుకు ఎంపికవ్వడమే ఉదాహరణ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-10T14:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising