ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: అంబటి రాంబాబుపై కోడెల శివరాం ఫైర్

ABN, First Publish Date - 2023-04-12T18:52:00+05:30

నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Shivaram) విమర్శించారు.

పల్నాడు: నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Shivaram) విమర్శించారు. మంత్రి అంబటి రాంబాబు‌ (Ambati Rambabu)కు మాటలు తప్ప చేసేది శూన్యమని ఎద్దేవా చేశారు. స్వంత నియోజకవర్గంలో నీరు లేక పంటలు ఎండిపోతున్నా అంబటిలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటికు రైతుల గురించి, వ్యవసాయం గురించి పట్టడం లేదన్నారు. వరి పొట్ట దశలో ఉందని, ఇప్పుడు నీటిని నిలిపివేయడం రైతులకు పెద్ద దెబ్బని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నీరు రాకపోతే రబీ పంటలు అన్ని ఎండిపోతాయని సూచించారు. మూడు రోజులలో సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయకపోతే మంత్రి అంబటి ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-04-12T18:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising