• Home » Andhrapradesh

Andhrapradesh

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!

పంటల సాగులో నష్టాల పాలవుతున్న రైతులు పందుల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు.

సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్‌ ఉంటే ఒట్టు

సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్‌ ఉంటే ఒట్టు

అనంతపురం జిల్లాలోని బోరుబావుల్లో వర్షాకాలంలో నీరు రావడమే కష్టం. అలాంటిది వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం

పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శుభ కార్యాలకు విరామం!

శుభ కార్యాలకు విరామం!

గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.

తిరుమల కొండపై జోరుగా కడియాల వ్యాపారం

తిరుమల కొండపై జోరుగా కడియాల వ్యాపారం

తిరుమల కొండపై రోజుకో కడియాల తయారీ దుకాణం పుట్టుకొస్తోంది. సాధారణంగా తిరుమలలో గాజులు, టోపీలు, ఇత్తడి పూజా సామగ్రి, ఆటవస్తువులు, విగ్రహాలు, ఇతర రెడీమేడ్‌ వస్తువులను మాత్రమే విక్రయించాలి.

ఆనందాల పొదరిల్లు

ఆనందాల పొదరిల్లు

ఒకప్పుడు అందరూ ఒకే ఇంట్లో బతికేవారు. కష్టమో నష్టమో కలిసి పంచుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలించేవారు. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు చేసేవారు. ఇ

జగన్ మేనమామ భూబాగోతం

జగన్ మేనమామ భూబాగోతం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి.

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

వైసీపీ నాయకులపై ఎందుకంత ప్రేమ?

అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి