Home » Andhrapradesh
జిల్లాలో కావలి మండలం గౌరవరం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
జిల్లాలోని అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో మైనర్ బాలికపై యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.
మంగళగిరి ఎమ్మార్వో రాం ప్రసాద్కు అరుదైన అదృష్టం దక్కింది. ఒకటి కాదు రెండు సంతకాలు కాదు ఏకంగా 38 వేల పైచిలుకు ఇళ్లు పట్టాల పంపిణీకి సంతకం చేసే అరుదైన అవకాశం లభించింది.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) తెలిపారు.
నేను కొట్టినట్లు ఉండాలి..., నువ్వు ఏడ్చినట్లు ఉండాలి అన్నట్లుగా వివేకా హత్య కేసులో సీబీఐ-ఆవినాష్ రెడ్డిల తీరు ఉందని...
జిల్లాలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. జర్నలిస్టులపై దాడి చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
జిల్లాలోని జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. గన్నవరం మండలం సావారగూడెం కొండ మధ్యలో గుర్తు తెలియని మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు.
ఏపీ (AP)లో దళితుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ (Manda Krishna Madiga) మాదిగ అన్నారు.
సీపీఎస్ రద్దు చేయాలని లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగులంతా సంకల్పం తీసుకోవాలని ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ పిలుపునిచ్చారు.