• Home » Andhrapradesh

Andhrapradesh

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక.. నేడు కీలక పరీక్ష చేయనున్న వైద్యులు

మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక.. నేడు కీలక పరీక్ష చేయనున్న వైద్యులు

రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ఎల్‌నినో .. ఈసారి ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నిరాశ మిగిలించింది. వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ సాగుచేయలేకపోయారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

గుంతకల్లు మీదుగా తిరుపతి-నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా తిరుపతి-నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు మీదుగా అప్‌ అండ్‌ డౌన్‌ సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.

శివాని ఆత్మహత్యకు కారణమేంటి?

శివాని ఆత్మహత్యకు కారణమేంటి?

చదువులో ప్రతిభ... సీఎం ప్రశంసలు... ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఆ బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

నేడు శ్రీశైలానికి కృష్ణమ్మ!

నేడు శ్రీశైలానికి కృష్ణమ్మ!

కృష్ణమ్మ శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని ఆలమట్ట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.

అంగట్లో టీటీడీ టికెట్లు

అంగట్లో టీటీడీ టికెట్లు

ఒకాయన టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు. మరొకాయన వైసీపీ నేత. టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడితోనూ, ఆయన పీఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు.

బాలామృతానికి తెలంగాణే భరోసా!

బాలామృతానికి తెలంగాణే భరోసా!

రాష్ట్రంలోని 50 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న లక్షలాది మంది చిన్నారులకు అందిస్తున్న ‘బాలామృతం’ సరఫరా విషయంలో మన రాష్ట్రం ఇప్పటికీ తెలంగాణపైనే ఆధారపడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి