ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ.. ప్రస్తావించిన విషయాలు ఇవే

ABN, First Publish Date - 2023-02-07T16:50:48+05:30

తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.

చిత్తూరు: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడు (Tamilanadu) కు గ్రానైట్ అక్రమ రవాణా జరగుతుందని లేఖలో ఆయన ప్రస్తావించారు. కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి కొత్తూరు ద్వారా వేపనపల్లికి గ్రానైట్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని లేఖ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-07T16:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising