ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: జగన్ అలా చెప్పడం అభ్యంతరకరం: బీజేపీ నేత

ABN, First Publish Date - 2023-01-31T21:46:36+05:30

విశాఖ రాజధాని కాబోతోందని సీఎం చెప్పారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP Satya Kumar) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ రాజధాని కాబోతోందని సీఎం చెప్పారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP Satya Kumar) అన్నారు. సీఎం ఆఫీస్‌ (CM Office) విశాఖ (Visakha)కు తరలిస్తున్నట్లు చెప్పడం అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు. కోర్టు (Court) పరధిలో ఉన్న అంశంపై ఎలా ప్రకటన చేస్తారు? ఆయన ప్రశ్నించారు. జగన్‌రెడ్డికి (CM Jagan) రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రాజధాని ప్రకటన చేశారని అన్నారు. జగన్‌కు ప్రజాదరణ తగ్గిందని ఇండియాటుడే (india today ) సర్వేలో తేలిందని సత్యకుమార్‌ అన్నారు. రాష్ట్రానికి జగన్‌ ఒక్క పైసా పెట్టుబడి, పరిశ్రమ తేలేకపోయారని విమర్శించారు. దావోస్‌ పర్యటనలో ఒక్క పైసా పెట్టుబడి రాలేదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-31T21:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising