• Home » Politicians

Politicians

MP Raghurama:  వైసీపీపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

MP Raghurama: వైసీపీపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP raghurama krishnam raju) కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి పాదయాత్రపై మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: రేవంత్‌రెడ్డి పాదయాత్రపై మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెండ్డి (Revanth Reddy) పాదయాత్రపై ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కుమార్‌ (Maheswar Reddy Kumar) అభ్యంతరం తెలిపారు.

 కొడుకు కనిపించడం లేదంటూ అడిషనల్‌ డీజీపీని కలిసిన కేసీఆర్‌ సోదరుడి కూతురు

కొడుకు కనిపించడం లేదంటూ అడిషనల్‌ డీజీపీని కలిసిన కేసీఆర్‌ సోదరుడి కూతురు

అడిషనల్‌ డీజీపీని కేసీఆర్‌ సోదరుడి కూతురు రమ్యరావు కలిశారు. తన కొడుకు రితీష్‌ కనిపించడం లేదంటూ అడిషనల్‌ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. ‘

RIP Viswanath: దర్శకుడు విశ్వనాథ్‌కు రాజకీయ ప్రముఖుల సంతాపం

RIP Viswanath: దర్శకుడు విశ్వనాథ్‌కు రాజకీయ ప్రముఖుల సంతాపం

ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు మృతితో తెలుగు సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.

CM Jagan: జగన్ అలా చెప్పడం అభ్యంతరకరం: బీజేపీ నేత

CM Jagan: జగన్ అలా చెప్పడం అభ్యంతరకరం: బీజేపీ నేత

విశాఖ రాజధాని కాబోతోందని సీఎం చెప్పారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP Satya Kumar) అన్నారు.

Lokesh: అరటి రైతులకు లోకేష్ ఇచ్చిన హామీ ఏమిటంటే..?

Lokesh: అరటి రైతులకు లోకేష్ ఇచ్చిన హామీ ఏమిటంటే..?

ఐదో రోజు నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర ముగిసింది. దానమయ్యగారిపల్లె నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభమైంది.

TS News: ఈటల విషయంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

TS News: ఈటల విషయంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హుజురాబాద్‌ (Huzurabad) లో ఏదో చేస్తామని బీజేపీ (BJP) కబుర్లు చెప్పిందని మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు.

Governor: గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ కీలక వ్యాఖ్యలు

Governor: గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఏ ఒక్క భారత వర్సిటీ చోటు సాధించలేకపోవడం విచారకరమని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) అన్నారు.

TS News: ఆ వార్తల్లో నిజం లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు

TS News: ఆ వార్తల్లో నిజం లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని ABNతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్‌రావు (CMD Prabhakar Rao) వెల్లడించారు.

AP News: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

AP News: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం (AP Govt) పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు (Highcourt) ను ఏలూరు మహిళలు ఆశ్రయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి