ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ

ABN, First Publish Date - 2023-08-24T19:28:20+05:30

మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తాకింది. జీడిపల్లి - కుందుర్పి ఎత్తిపోతల పథకం(Jeedipally - Kundurpi lift scheme) భూ నిర్వాసితులకు పరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

అనంతపురం: మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తాకింది. జీడిపల్లి - కుందుర్పి ఎత్తిపోతల పథకం(Jeedipally - Kundurpi lift scheme) భూ నిర్వాసితులకు పరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) హామీ ఇచ్చిన పరిహారం అందించలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుందుర్పి మండలంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటిస్తున్న సమయంలో మంత్రిని‌ చుట్టుముట్టి నిరసన తెలిపారు. కాన్వాయ్‌ను అప్పుల పల్లి గ్రామం వద్ద రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా వాహనంలోనే మంత్రి ఉష శ్రీ చరణ్ కూర్చోడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి బందోబస్తుగా వచ్చిన పోలీసులు రైతులను అడ్డకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2023-08-24T19:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising