ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైకోర్టుకు బీఆర్ఎస్ నేతలు..

ABN, Publish Date - Jan 20 , 2025 | 01:09 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు మంగళవారం నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు మంగళవారం నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామని, ఎన్ని కేసులు పెట్టినా.. రైతుల తరఫున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మంగళవారం కేటీఆర్ నల్గొండకు వెళతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు రైతు ధర్నాకు అనుమతి నిరాకరించారని విమర్శిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు

నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 20 , 2025 | 01:09 PM