పెట్రోల్ బంకులో ఘరానా మోసం..
ABN, Publish Date - Feb 21 , 2025 | 11:04 AM
అనంతపురం: నగరంలోని ఓ పెట్రోల్ బంక్లో ఘరానా మోసం వెలుగుచూసింది. సోములదొడ్డి సమీపంలో ఓ పెట్రోల్ బంకులో ఇంటిగ్రెటెడ్ చిప్ను అమర్చి వాహనదారుల జేబులకు చిల్లుపెడుతున్నారు.
అనంతపురం: నగరంలోని ఓ పెట్రోల్ బంక్ (Petrol station)లో ఘరానా మోసం ( Fraud) వెలుగు చూసింది. సోములదొడ్డి సమీపంలో ఓ పెట్రోల్ బంకులో ఇంటిగ్రెటెడ్ చిప్ను అమర్చి వాహనదారుల జేబులకు చిల్లుపెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో లీగల్ మెథలాలజీ విజిలెన్స్ అధికారులు (Vigilance officers) ఆ పెట్రోల్ బంకులో తనిఖీలు (Inspected ) చేశారు. 10 లీటర్ల డీజిల్కు కేవలం 9 లీటర్లే వాహనదారులకు పోస్తున్నట్లు గుర్తించారు. ఇలా ప్రతిరోజూ దాదాపు 150 లీటర్ల డీజిల్ను బంకు యాజమాన్యం స్వాహా చేస్తోందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
బంజారాహిల్స్ తాజ్ బంజారా హోటల్ సీజ్
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
జగన్కు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా..
వరంగల్: బట్టుపల్లి రోడ్డులో దారుణం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 21 , 2025 | 11:04 AM