ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: 48 రోజుల్లో రూ. 4.17కోట్ల ఆదాయం

ABN, Publish Date - Jan 21 , 2025 | 05:38 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 48 రోజుల్లో రూ.4.17కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

  • యాదగిరీశుడి హుండీ కానుకల లెక్కింపు

భువనగిరి అర్బన్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 48 రోజుల్లో రూ.4.17కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గత ఏడాది డిసెంబరు 3 నుంచి ఈ నెల 19వ తేదీవరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన మొక్కు కానుకలను సోమవారం లెక్కించారు. కానుకల్లో మిశ్రమ బంగారం, వెండి, అమెరికా డాలర్లు కూడా ఉన్నట్లు ఈవో తెలిపారు.

Updated Date - Jan 21 , 2025 | 05:38 AM