ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బడ్జెట్‌ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ నిరసన

ABN, Publish Date - Feb 03 , 2025 | 03:49 PM

దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఎమ్మెల్యే గండ్ర మండిపడ్డారు

1/5

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది.

2/5

భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షుడు ఐతే ప్రకాష్, గాజర్ల అశోక్‌‌తో పాటు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

3/5

రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల పన్ను కడుతున్నా కేంద్రం కపట ప్రేమ చూపిస్తోందని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే

4/5

తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఎమ్మెల్యే ఆగ్రహం

5/5

దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఎమ్మెల్యే గండ్ర మండిపడ్డారు

Updated Date - Feb 03 , 2025 | 03:50 PM