ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manyamkonda Jatara: అంగరంగ వైభవంగా మన్నెంకొండ జాతర

ABN, Publish Date - Feb 13 , 2025 | 09:29 AM

మహబూబ్‌నగర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో మన్యంకొండ ఉంది. తెలంగాణలోనే చిన్న తిరుపతిగా ఈ పుణ్యక్షేత్రం పేరుగాంచింది. మన్యంకొండ బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగుతున్నాయి.

1/5

తెలంగాణలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

2/5

ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

3/5

లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

4/5

మన్యంకొండ జాతరకు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి , కలెక్టర్, ఎస్పీ, మూడా చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆలయ కమిటీ మెంబర్స్ హాజరయ్యారు.

5/5

ఫిబ్రవరి 12న రథోత్సవం జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Feb 13 , 2025 | 09:34 AM