• Home » Mahabubnagar

Mahabubnagar

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత

రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత

మహబూబ్‌నగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది.

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య..

విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య..

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

కొడంగల్‌ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్‌ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

అరచేతిలో ప్రచారాస్త్రం

అరచేతిలో ప్రచారాస్త్రం

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ మినహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.

మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు.. పోలీసుల దాడులు

మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు.. పోలీసుల దాడులు

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో పోలీసులు ఇవాళ విస్తృత దాడులు చేశారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో సోదాలు జరిపారు.

నల్లమలలో పులుల గణన

నల్లమలలో పులుల గణన

నల్లమల రిజర్వ్ ఫారెస్టులో పులుల గణన ప్రారంభించారు. మహబూబ్‏నగర్ జిల్లాలోని అమ్రాబాద్‌ రేంజ్‌ పరిధిలోని ఈర్లపడేలు అటవీ ప్రాంతం నుంచి పులుల గణన ప్రారంభమైంది. అటవీ సిబ్బందితోపాటు వాలంటీర్లు ఈ పులుల గణనలో పాల్గొంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి