Home » Mahabubnagar
బీజేపీ (BJP) దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తుందని.. దేశానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రశ్నించారు. మహబూబ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Telangana: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షరాసులు.. రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటువ్నానా’’ అంటూ విరుచుకుపడ్డారు.
ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ను..
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
Barrelakka Marriage: సోషల్ మీడియా, తెలంగాణ పాలిటిక్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష(Shirisha) పెళ్లిపీఠలెక్కింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం(Marriage) చేసుకుంది. నాగర్ కర్నూలు(Nagarkurnool) జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్లో..
మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది.
ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్నగర్(Mahabubnagar), నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
Congress Praja Deevena Sabha: పాలమూరు గడ్డ మీద నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బుధవారం నాడు కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో పాలమూరులో ప్రజాదీవెన సభ చేపట్టింది. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లాలో..
నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశ ప్రజల కోసం గడిచిన 10 ఏళ్లలో ఒక్కరోజూ సెలవు పెట్టకుండా పని చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.