ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Police : తులసిబాబుకు మళ్లీ నోటీసులు

ABN, Publish Date - Jan 07 , 2025 | 06:14 AM

ట్రిపుల్‌ఆర్‌ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తికి పోలీసులు సోమవారం మళ్లీ నోటీసులు జారీచేశారు.

ఒంగోలుక్రైం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ఆర్‌ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తికి పోలీసులు సోమవారం మళ్లీ నోటీసులు జారీచేశారు. సీఐడీ కస్టడీ సమయంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చుని వేధించారనే అనే ఫిర్యాదు మేరకు కామేపల్లి తులసిబాబును ఈ నెల 3న విచారణకు హాజరుకావాలని ఆ కేసు విచారణాధికారి అయిన ప్రకాశం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నోటీసులు జారీచేశారు. అయితే తాను అనారోగ్యంతో ఉన్నానంటూ తులసిబాబు గడువు కోరాడు. అయితే ఈ నెల 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఎస్పీ మరోసారి అతనికి నోటీసులు జారీచేశారు.

Updated Date - Jan 07 , 2025 | 06:14 AM