ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP police : పేర్ని జయసుధ బెయిల్‌ రద్దు చేయండి

ABN, Publish Date - Feb 11 , 2025 | 06:11 AM

మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు ...

  • హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పేర్ని జయసుధకు నోటీసులు అందజేయాల్సి ఉందని, విచారణను వాయిదా వేయాలని పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయి రోహిత్‌ కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.

Updated Date - Feb 11 , 2025 | 06:11 AM