ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:40 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు ప్రాతకోట గ్రామంలోని గంగా పార్వతి, నాగేశ్వరస్వామి తిరుణాల సందర్భంగా మంగళవారం జాతీయ స్థాయి మహిళ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి.

పోటీలను ప్రారంభిస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్‌ హరినాథ్‌రెడ్డి

పగిడ్యాల, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు ప్రాతకోట గ్రామంలోని గంగా పార్వతి, నాగేశ్వరస్వామి తిరుణాల సందర్భంగా మంగళవారం జాతీయ స్థాయి మహిళ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హైకోర్టు జడ్డి జస్టిస్‌ ఎన్‌. హరినాథ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ శేషమ్మ ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు హాజరు కావడంతో దేవాలయ ఆవరణం ఈలలు, కేరింతలతో మార్మోగింది.

Updated Date - Jan 16 , 2025 | 12:40 AM