ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శివరాత్రికి ఆలయాలు ముస్తాబు

ABN, Publish Date - Feb 26 , 2025 | 12:35 AM

నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబు చేశారు.

విద్యుద్దీపాలంకరణలో ప్రథమ నందీశ్వర ఆలయం

నంద్యాల కల్చరల్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబు చేశారు. బుధవారం రాత్రి లింగోద్భవ కాలం తర్వాత శివపార్వతుల కల్యాణం నిర్వహించడానికి ఆయా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

Updated Date - Feb 26 , 2025 | 12:35 AM