జగన్ నోటా వింత మాటలు
ABN, Publish Date - Jun 14 , 2024 | 09:39 AM
అమరావతి: ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా... విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు! గురువారం తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.
అమరావతి: ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా... విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు! గురువారం తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ‘కళ్లు మూసుకుంటే ఐదేళ్ల కాలం గడిచిపోతుంది’ అని మభ్యపెట్టే మాటలు చెప్పారు. ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. కళ్లు మూసుకుంటే చాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది. మళ్లీ అదే మాదిరి కళ్లు మూసుకుంటే 2029 సంవత్సరం వచ్చేస్తుంది. సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. ఇంటింటికీ మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా బతికే ఉంది. కాబట్టి మనం మళ్లీ పైకిలేవడం తథ్యం. కాకపోతే కొంచెం సమయం పడుతుందని జగన్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గనుల శాఖలో రూ. 350 కోట్ల భారీ స్కాం..
హాట్ టాపిక్గా ఆదిమూలపు వ్యవహారం..
జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..
టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 14 , 2024 | 09:39 AM