చిత్తూరు జిల్లాలో టీడీపీ వైపు వైసీపీ నేతల చూపు ..?
ABN, Publish Date - Jul 04 , 2024 | 08:32 AM
చిత్తూరు: సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత చిత్తూరు జిల్లాలో వైసీపీ కకావికలమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలకు టీడీపీ బ్రేకులు వేస్తోంది.
చిత్తూరు: సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత చిత్తూరు జిల్లాలో వైసీపీ కకావికలమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలకు టీడీపీ బ్రేకులు వేస్తోంది. ఫ్యాన్ పార్టీలోనే కొనసాగితే పొలిటికల్ ప్యూచర్ ముగిసినట్టేనని లోకల్ బాడీస్ ప్రతినిధులు టెన్షన్ పడుతున్నారా? తెలుగుదేశంను సేఫ్ జోన్గా భావిస్తున్నా.. ఆ పార్టీలో డోర్లు మూసుకుపోయాయా? ప్రత్యామ్నాయంగా జనసేనవైపు చూస్తున్నారా? చూడండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం..
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాలకు 6 న బిగ్ డే..
చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 04 , 2024 | 08:32 AM