ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏపీలో కొత్త సీఎస్ ఎవరంటే..

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:14 AM

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. నిబంధనలు మరిచిపోయి గీత దాటి మరీ వైసీపీతో అంటకాగిన అధికారులకు తగిన సంకేతాలు వెళుతున్నాయి. ఈనెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా సెలవు పలికినట్లయింది.

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. నిబంధనలు మరిచిపోయి గీత దాటి మరీ వైసీపీతో అంటకాగిన అధికారులకు తగిన సంకేతాలు వెళుతున్నాయి. ఈనెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా సెలవు పలికినట్లయింది. ఆంధ్రజ్యోతి ముందే చెప్పినట్లుగానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. కొత్త సీఎస్‌గా నీరజ్ కుమార్ లేదా విజయానంద్‌ను నియమించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై శుక్రవారం స్పష్టత రానుంది. అలాగే సీఎంవోలోకి కొత్త అధికారులను తీసుకునే ప్రక్రియ కూడా మొదలైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లి అరాచక సామ్రాజ్యం అంతం..

ఆ ఇద్దరే జగన్‌ను తప్పుదోవ పట్టించారు..

ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు

తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 07 , 2024 | 09:14 AM

Advertising
Advertising