ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబును సీఎం చేయడానికి జనం ఆశక్తి

ABN, Publish Date - May 01 , 2024 | 10:37 AM

విశాఖ: ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కూటమి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జోరుగా.. హుషారుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది.

విశాఖ: ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కూటమి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జోరుగా.. హుషారుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. పాలనలో అనుభవజ్ఞుడైన చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి జనం తహతహలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. జగన్‌కు బుద్ధి చెప్పడానికి మే నెల 13వ తేదీ కోసం జనం ఎదురుచూస్తున్నారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్ రెడ్డిని గద్దె దించాలి: మహ్మద్ ఆలీ

జగన్ దళిత ద్రోహి: దగ్గుమల్ల ప్రసాదరావు

చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు

ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు

భారీగా తగ్గిన బంగారం, వెండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 01 , 2024 | 10:40 AM

Advertising
Advertising