వంశీ కృష్ణయాదవ్ వినూత్న ప్రచారం..
ABN, Publish Date - Apr 26 , 2024 | 11:16 AM
విశాఖ: దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్కు తగిలిన గులకరాయి దెబ్బను ఎద్దేవా చేస్తూ.. కార్యకర్తలు వినూత్న ప్రచారం చేశారు.
విశాఖ: దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్కు తగిలిన గులకరాయి దెబ్బను ఎద్దేవా చేస్తూ.. కార్యకర్తలు వినూత్న ప్రచారం చేశారు. కళ్లకు కట్లువేసుకుని మాజీ మంత్రి వెల్లంపల్లిని ఉద్దేశిస్తూ.. నుదిటిపై స్టిక్కర్ వేసుకుని.. జగన్ను విమర్శిస్తూ దక్షణ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సీఎం లేనిపోని మాయమాటలు చెప్పడమే కాకుండా గాయం తగిలిందని చెప్పుకుంటూ సెంటియెంట్తో ఓట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 26 , 2024 | 11:16 AM