ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీటీడీ ఖజానాకు రూ. 520 కోట్ల గండి

ABN, Publish Date - Sep 18 , 2024 | 10:19 AM

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా టీటీడీ ఖజానాకు రూ. 520 కోట్ల గండి పడింది. బాగున్న ఆలయాలకు కూడా ‘శ్రీవాణి’ ట్రస్టు నిధులు కేటాయించారు. ఆ వ్యవహారంలో ముఖ్యులకు 25 శాతం వాటా దక్కినట్లు వెల్లడైంది.

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా టీటీడీ ఖజానాకు రూ. 520 కోట్ల గండి పడింది. బాగున్న ఆలయాలకు కూడా ‘శ్రీవాణి’ ట్రస్టు నిధులు కేటాయించారు. ఆ వ్యవహారంలో ముఖ్యులకు 25 శాతం వాటా దక్కినట్లు వెల్లడైంది. విఐపీ బ్రేక్ దర్శనాల విషయంలోనూ నిబంధనలకు తూట్లు పొడిచారు. ఇంజనీరింగ్ పనులకు సహేతుక కారణాలు లేకుండా భారీగా నిధులు కేటాయించారు. అన్న ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోల్లో నిబంధనలు పాటించకపోవడంతో దేవస్థానం ఖజానాకు రూ. 15 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా అన్న ప్రసాదాల రుచి, నాణ్యత దెబ్బతిన్నాయని విజిలెన్స్ విభాగం అధికారులు నిర్దారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన..

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్

జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 18 , 2024 | 10:21 AM

Advertising
Advertising