టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..
ABN, Publish Date - Jul 30 , 2024 | 09:30 AM
అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున నిరుపేదలకు కేటాయించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున నిరుపేదలకు కేటాయించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 నడుమ పూర్తయిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో చెల్లింపులు చేయలేదు. ఆ ఇళ్ల బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. గత జగన్ ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున ఇచ్చి ఊరూ వాడా డబ్బా కొట్టుకుంది. ఎన్నికల్లో అయితే భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు దానికి రెట్టింపు ఇవ్వాలని నిశ్చయించడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..
తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..
సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 30 , 2024 | 09:30 AM