ఏపీలో సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి..
ABN, Publish Date - May 14 , 2024 | 09:35 AM
అమరావతి: మళ్లీ సంక్రాంతి వచ్చినట్లు.. జాతర ఏదో జరుగుతునట్లు.. ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు.. పదండి ఓటేద్దామంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్ బుత్లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు.
అమరావతి: మళ్లీ సంక్రాంతి వచ్చినట్లు.. జాతర ఏదో జరుగుతునట్లు.. ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు.. పదండి ఓటేద్దామంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్ బుత్లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు. తల్లిదండ్రులతో కలిసి కొత్తగా ఓటు వచ్చిన యువతీ, యువకులు తరలివచ్చి ఓట్లు వేశారు. సోమవారం ఉదయం పోలింగ్ బూత్లు తెరవక ముందే ఓటర్లు బారులు తీరారు. 7 గంటలకు ఈవీఎంలపై మొదలైన ఓటు మీట సవ్వడి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాధారణంగా ఉదయం మందకొడిగా మొదలై.. తర్వాత పుంజుకుని సాయంత్రానికి జోరందుకుంటుంది. కానీ ఈసారి అలా లేదు. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల బారులు కనిపించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..
ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్లు..
నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత
పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 14 , 2024 | 09:35 AM