BJP: తగ్గిన మోదీ మ్యాజిక్ పవర్?..
ABN, Publish Date - Aug 20 , 2024 | 10:08 AM
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు ముగిశాక దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్ల తర్వాత కేంద్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం.. మోదీ మ్యాజిక్ పవర్ తగ్గిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఫోకస్ చేశాయి.
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు ముగిశాక దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్ల తర్వాత కేంద్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం.. మోదీ మ్యాజిక్ పవర్ తగ్గిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఫోకస్ చేశాయి. మహారాష్ట్ర, జార్ఖాండ్, హరియాణ, జమ్ము కశ్మీర్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్ము కశ్మీర్లో మూడు విడతలుగా పోలింగ్.. హరియాణలో అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు.. మహారాష్ట్ర, జార్ఖండ్లకు అక్టోబర్ లేదా నవంబర్లో పోలింగ్ జరిగే అవకాశముంది. నిజానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ తేదీలు ప్రకటించాల్సి ఉన్నా.. మహారాష్ట్ర, జార్ఖండ్ తేదీలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
మలుపులు తిరుగుతున్న ఏపీ మద్యం కుంభకోణం..
ఏపీలో కరువు మాట వినిపించకూడదు..
దేశానికే కుప్పం రోల్ మోడల్: సీఎం బాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 20 , 2024 | 10:08 AM