ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వెలవెలబోయిన జగన్ బస్సు యాత్ర..

ABN, Publish Date - Apr 08 , 2024 | 08:18 AM

ప్రకాశం: జిల్లాలో మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. జనం లేకుండా సాగిన సభలో తన గొప్పలు చెప్పుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకే పరిమితమయ్యారు.

ప్రకాశం: జిల్లాలో మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. జనం లేకుండా సాగిన సభలో తన గొప్పలు చెప్పుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకే పరిమితమయ్యారు. దీంతో వైసీపీ శ్రేణులు ఉసూరుమన్నారు. రమారమి 55 కి.మీ. సాగిన బస్సు యాత్ర నేపథ్యంలో మార్గమధ్యంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో విద్యాత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ఏసీ బస్సులో ప్రయాణించిన జగన్ మధ్యలో అలా పైకి వచ్చి ఇలా లోపలకు వెళ్లడంతో వచ్చిన కొద్దిపాటి జనం కూడా నిరుత్సాహపడ్డారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 08:18 AM

Advertising
Advertising