విచారణకు సహకరించని జోగి రమేష్
ABN, Publish Date - Aug 22 , 2024 | 07:15 AM
గుంటూరు జిల్లా: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం సాయంత్రం రెండోసారి ప్రశ్నించారు. విచారణకు ఆయన సహకరించడంలేదని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. మొబైల్ అడిగితో కోర్టు తీర్పులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
గుంటూరు జిల్లా: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం సాయంత్రం రెండోసారి ప్రశ్నించారు. విచారణకు ఆయన సహకరించడంలేదని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. మొబైల్ అడిగితో కోర్టు తీర్పులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చట్ట ప్రకారం ఏ వస్తువునైనా స్వాధీనం చేసుకునే హక్కు పోలీసులకు ఉందన్నారు. జోగి రమేష్ను మరోసారి విచారణకు పిలిపించే ప్రశ్నిస్తామని డీఎస్సీ స్పష్టం చేశారు. విచారణ విషయాలను మురళీ కృష్ణ మీడియాకు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 22 , 2024 | 07:15 AM