ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' ఉక్కుపాదం..

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:52 AM

హైదరాబాద్: చెరువుల సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. దీనిపై మరింత లోతుగా వెళుతోంది. జలవనరులు కనుమరుగవకుండా రక్షించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడ్డంపై రెవెన్యూశాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: చెరువుల సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. దీనిపై మరింత లోతుగా వెళుతోంది. జలవనరులు కనుమరుగవకుండా రక్షించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడ్డంపై రెవెన్యూశాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఎఫ్‌టీఎల్‌పై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఏంటి? ఎన్‌వోసీల జారీలో రెవెన్యూ పాత్ర ఎంత ఉందనే దానిపై ఆరా తీశారు.


ఎఫ్‌టీఎల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన తప్పిదాలకు నీటి పారుదల శాఖ బాధ్యత ఎంత ఉంది? రెవెన్యూ శాఖ పాత్ర ఏంటి? అనే విషయాలను రంగనాథ్ తెలుసుకున్నారు. ఇక చెరువులు, నాళాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలకు ఏ నిబంధనల ప్రకారం నీటిపారుదల శాఖ అనుమతి ఇచ్చింది? ఇందులో కలెక్టర్ల పాత్ర ఎంత ఉంది? అసలు కలెక్టర్లకు తెలియకుండా నీటిపారుదల శాఖ అధికారులు అన్నీ తామై ఎఫ్‌టీఎల్‌పై నిరభ్యంతర పత్రాలు ఇవ్వడం చట్టబద్దమేనా? అనే కోణంలో రెవెన్యూ అధికారులతో రంగనాథ్ చర్చించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిధులు వైఎస్ జగన్ ఏం చేశారు..?

నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 21 , 2024 | 09:52 AM

Advertising
Advertising