ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్..

ABN, Publish Date - Apr 11 , 2024 | 07:43 AM

విజయవాడ: నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. దీంతో వాలంటీర్ల ద్వారా ఎలా అయినా సరే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు ఎమ్మెల్వో (మండల లెవెల్ అధికారులు)లను రంగంలోకి దించింది.

విజయవాడ: నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. దీంతో వాలంటీర్ల ద్వారా ఎలా అయినా సరే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు ఎమ్మెల్వో (మండల లెవెల్ అధికారులు)లను రంగంలోకి దించింది. వారితో వాలంటీర్లకు మెసేజ్‌లు పంపించి, బెదిరింపులకు పాల్పడుతోంది. నిజానికి ఎమ్మెల్వోలకు.. ప్రభుత్వ యంత్రాంగానికి ఏ మాత్రం సంబంధం లేదు. కోడ్ అమలులో ఉన్నంతరవకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసింది. అలా పాల్గొన్నవారిని విధుల నుంచి తప్పించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 07:43 AM

Advertising
Advertising