ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

14 ఏళ్ల క్రితం నేను తలుచుకుంటే..

ABN, Publish Date - Apr 08 , 2024 | 07:19 AM

కృష్టా జిల్లా: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీయీజం, అరాచకం పెరిగిపోయిందని, అధికారం, పోలీసుల అండ ఉందని, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్టా జిల్లా: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీయీజం, అరాచకం పెరిగిపోయిందని, అధికారం, పోలీసుల అండ ఉందని, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే 14 ఏళ్ల క్రితం తాను తలచుకుంటే.. జగన్ బయట అడుగుపెట్టేవారా? అంటూ సవాల్ విసిరారు. మొన్నటి వరకు ఆకాశంలో తిరిగిన జగన్.. ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం ఆకాశంలో తిరిగితే భూమిమీద చెట్లు నరికేశారని, పాఠాశాలలకు హాలిడే ఇచ్చారని, పరీక్షలు వాయిదా వేశారని చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణాజిల్లా, ఉయ్యూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Apr 08 , 2024 | 07:20 AM

Advertising
Advertising