ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ ఇద్దరినీ తరిమి కొట్టాలి: భాను ప్రకాష్

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:12 AM

చిత్తూరు జిల్లా: నగరి కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని, మంత్రి రోజాను తరిమి కొట్టాలని పిలుపిచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజా ధనాన్ని రోజా దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

చిత్తూరు జిల్లా: నగరి కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని, మంత్రి రోజాను తరిమి కొట్టాలని పిలుపిచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజా ధనాన్ని రోజా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. జనం, జగన్ మధ్య పోరుకొనసాతుందని అన్నారు. ఈ పోరులో జనమే గెలవాలని భాను ప్రకాష్ ఆకాంక్షించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను గాలి భాను ప్రకాష్ అభ్యర్థించారు. మరింత సమారారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 25 , 2024 | 11:12 AM

Advertising
Advertising