ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: గృహజ్యోతికి రూ.172.58 కోట్లు

ABN, Publish Date - Dec 24 , 2024 | 03:52 AM

రాష్ట్రంలో 200 యూనిట్ల దాకా గృహ విద్యుత్తును వినియోగించే వారి కరెంట్‌ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.172.58 కోట్లను విడుదల చేసింది.

  • డిసెంబరు నెలకు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 200 యూనిట్ల దాకా గృహ విద్యుత్తును వినియోగించే వారి కరెంట్‌ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.172.58 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండి 200 యూనిట్ల దాకా కరెంట్‌ వాడే వారికి ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే డిసెంబరు నెలకు గాను విద్యుత్‌ సంస్థలకు ఈ నిఽధులను విడుదల చేసింది.

Updated Date - Dec 24 , 2024 | 03:52 AM